తనతో విబేధాలు లేవు.. కోపంతో మాట్లాడా.. సుప్రీంకు రోజా
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. రోజా పిటషన్ పై విచారించిన సుప్రీం నిన్ననే విషయం తేల్చి చెప్పింది. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందకుగాను సారీ చెప్పాలని.. తుది నిర్ణయం అసెంబ్లీదేనని చెప్పింది. అయితే దీనిపై రోజా మళ్లీ సుప్రీంకు లేఖ రాసింది. తనకు టీడీపీ ఎమ్మెల్యే అనితతో ఎలాంటి విబేధాలు లేవు.. .......Read More.......
No comments:
Post a Comment