టైమ్స్ అత్యంత ప్రభావశీలురు సానియా.. ప్రియాంక చోప్రా
ప్రఖ్యాత టైమ్ మేగజైన్ '100 మంది ప్రపంచ అత్యంత ప్రభావశీలుర' జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చేసే ఈ సర్వేలే పలువురు భారతీయ ప్రముఖులకు చోటు దక్కడం విశేషం. వారిలో టెన్నిస్ తార సానియా మీర్జా, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్లకు స్థానం దక్కింది.............Read More......
No comments:
Post a Comment